Mahashivratri: కోయంబత్తురులో జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలో శిరాత్రి వేడుకలు..

 


కోయంబత్తురులో జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలు ఫిబ్రవరి 18 సాయంత్ర 6 గంటల నుంచి 19వ తేదీ తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. ఈ వేడుకలు జగ్గీవాసు ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్షప్రసారం చేస్తారు.



కామెంట్‌లు