ఆపద వేళ ఆపన్న హస్తం.. టర్కీల హృదాయలను గెలిచిన భారత్


ఆపద వేళ ఆపన్న హస్తం అందిస్తున్న భారత్ కు టర్కీ కృతజ్ఞతలు తెలిపింది.  భారత్  ఆపరేషన్‌ దోస్త్ (Operation Dost)లో టర్కీలో సహాయక చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని చాలా మందిని రక్షించారు. ఇతంతా చూస్తున్న ఓ మహిళ  తమ దేశానికి చేస్తున్న సాయానికి చలించిన.. భారత సైనికురాలిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుని కృతజ్ఞతలు తెలిపింది. 


ట్వీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు